Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017 జనవరి వరకు ఏల్నాటి శనిదోషం(పి.ప్రశాంత్-ఖమ్మం)

Webdunia
మంగళవారం, 31 మే 2016 (22:27 IST)
పి.ప్రశాంత్-ఖమ్మం: మీరు సప్తమి మంగళవారం, సింహలగ్నము, స్వాతి నక్షత్రం తురారాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ఆటంకాలు, అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతి శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించండి. దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ కాత్యాయిని దేవిని పూజించడం వల్ల బాగుగా కలిసిరాగలదు. 2018 నుంచి శని మహర్దశ 19 సంవత్సరములు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఏదైనా దేవాలయాలలో కానీ, ఉద్యానవనాల్లో మద్ది మొక్కను నాటిన దోషాలు తొలగిపోతాయి. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

లేటెస్ట్

08-02-2025 శనివారం దినఫలితాలు- పొగిడే వ్యక్తులను నమ్మవద్దు...

శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసా? శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు

07-02- 2025 శుక్రవారం రాశి ఫలాలు : ఎవరినీ అతిగా నమ్మవద్దు...

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

Madhva Navami 2025: మధ్వ నవిమి రోజున నేతి దీపం వెలిగించి.. మధ్వాచార్యులను స్తుతిస్తే?

తర్వాతి కథనం
Show comments