నీలకంఠేశ్వరుని పూజించడం వల్ల పురోభివృద్ధి(ఎస్. సోమశేఖర్- చిత్తూరు)

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2016 (21:41 IST)
ఎస్. సోమశేఖర్- చిత్తూరు: మీరు అష్టమి శనివారం, తులా లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన బుధుడు చతుర్థము నందు యోగము నందు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీకు ఉత్తరం కానీ, పడమర కానీ కలిసివస్తుంది. నీలకంఠేశ్వరుని పూజించడం వల్ల పురోభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. 2004 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2016 అక్టోబర్ నుంచి 2021 వరకు యోగాన్ని ఇస్తుంది. ఏదైనా దేవాలయాల్లో పిప్పలి చెట్టును నాటినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

Show comments