సదాశివుడిని ఆరాధించండి... మారేడు చెట్టును నాటిన శుభం(వి.ఎస్ కిరణ్ కుమార్-మచిలీపట్నం)

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2015 (15:47 IST)
వి.ఎస్. కిరణ్ కుమార్-మచిలీపట్నం: మీరు నవమి ఆదివారం, తులా లగ్నము, మృగశిర నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన కుజుడు అష్టమము నందు ఉండటం వల్ల కుజ బంధనం దోషం ఏర్పడటం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు, అశాంతి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 నుంచి 2033 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ సదాశివుడిని సర్వదా ఆరాధించండి. మీ సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా దేవాలయంలో మారేడు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

Show comments