సముద్రయానంలో యోగా

Webdunia
ఈ మధ్య కాలంలో యోగా మనిషి జీవితంలో భాగమైపోతోంది. వివిధ రకాలుగా జనం యోగసాధన చేస్తున్నారు. ఇటీవల 15 దేశాలకు చెందిన 950 మంది యోగ సాధకులు సముద్రంపై తమ సాధనను మొదలు పెట్టారు. ఇక్కడ ధ్యానం మనిషిలో నవయవ్వనాన్ని తెచ్చిపెడుతుందని వారు నమ్ముతున్నారు.

చైనా సముద్ర తీర ప్రాంతాల నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. నౌకలపై ప్రయాణం చేస్తూ వారం రోజుల పాటు ఈ సాధన ఉంటుంది. యోగా గరు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో ప్రాణాయామ సాధన చేయిస్తున్నారు. విహారం అంటే బిగ్గరగా వినిపించే సంగీతం, నృత్యాలే కాదని తెలపడం కోసమే ఈ శిబిరాలను నడుపుతున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు.

తన చుట్టూ జరుగుతున్న పరిణామాలతో చాలా ఇబ్బందకర పరిస్థితులను ఎదుర్కొవడానికి యోగా చాలా అవసరం. వాటి ప్రభావంలో జీవితం నలిగిపోకుండా ఉండడానికి యోగా అవసరం. ఇలాంటి పరిస్థితులలో యోగ సాధనలో వివిధ ప్రదేశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. యోగా అనేది ఏ ఒక్క దేశానికో, జాతికో పరిమితం కాకూడదని యోగ సాధకులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 25మంది విద్యార్థులకు ఏమైంది..?

ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

శానిటైజర్ తాగించి, తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారు.. మహిళా కానిస్టేబుల్‌కే ఈ పరిస్థితి

సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి.. పుట్టినరోజుకు ఒక్క రోజు ముందే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Show comments