Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ బ్యాడ్మింటన్: తుదిపోరులో సైనా నెహ్వాల్!

Webdunia
FILE
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ హవా కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

స్కాట్లాండ్ క్రీడాకారిణి సువాన్ ఈగిల్‌స్టాఫ్‌తో జరిగిన సెమీఫైనల్లో సైనా 21-10, 21-17తో విజయం సాధించింది. ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించిన సైనా నెహ్వాల్ సెమీస్‌లో విజయం సాధించి స్వర్ణ పతక సాధనకు ఒక అడుగు దూరంలో నిలించింది.

అలాగే మహిళల డబుల్స్‌లో జ్వాల, అశ్విని జోడీ కూడా పతకం ఆశలు నిలుపుతూ స్వర్ణానికి అడుగుదూరంలో నిలిచింది. అయితే ప్రపంచ నెంబర్ వన్ లీ చాంగ్ వీతో జరిగిన మరో సెమీస్‌లో చేతన్ ఆనంద్ నిరాశ పరిచాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments