Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్ ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూస్ : ప్రతినెలా 'ఆ' మూడు రోజులు సెలవు

కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (14:15 IST)
కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
కేరళ రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థ అయిన మాతృభూమి టీవీ న్యూస్ చానల్ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళలకు రుతుస్రావం మొదటిరోజు లేదా రెండో రోజు అదనంగా సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ ఎంవీ శ్రేమ్యాస్ కుమార్ వెల్లడించారు. 
 
మాతృభూమి మళయాళ టెలివిజన్ న్యూస్ డెస్క్, రిపోర్టింగ్‌లలో ఉన్న 50 మంది మహిళలకు ఈ అదనపు పిరియడ్ లీవ్‌ను బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకు చెందిన మీడియా సంస్థ ‘కల్చర్ మెషీన్’ రుతుస్రావం అయిన మొదటిరోజు అదనంగా సెలవును మంజూరు చేస్తున్న విషయం తెల్సిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments