Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్ ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూస్ : ప్రతినెలా 'ఆ' మూడు రోజులు సెలవు

కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (14:15 IST)
కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
కేరళ రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థ అయిన మాతృభూమి టీవీ న్యూస్ చానల్ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళలకు రుతుస్రావం మొదటిరోజు లేదా రెండో రోజు అదనంగా సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ ఎంవీ శ్రేమ్యాస్ కుమార్ వెల్లడించారు. 
 
మాతృభూమి మళయాళ టెలివిజన్ న్యూస్ డెస్క్, రిపోర్టింగ్‌లలో ఉన్న 50 మంది మహిళలకు ఈ అదనపు పిరియడ్ లీవ్‌ను బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకు చెందిన మీడియా సంస్థ ‘కల్చర్ మెషీన్’ రుతుస్రావం అయిన మొదటిరోజు అదనంగా సెలవును మంజూరు చేస్తున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

తర్వాతి కథనం
Show comments