Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సమాచార హక్కు చట్టం"పై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ

Webdunia
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన "సమాచార హక్కు చట్టం"పై హీహెచ్‌డీని సాధించిన తొలి మహిళగా... ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఓ మహిళ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

వివరాల్లోకి వస్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విడవలూరుకు చెందిన మడపర్తి సరోజనమ్మ అనే మహిళ సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఈ విషయాన్ని విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు ప్రకటించినట్లు సరోజనమ్మ మీడియాకు వెల్లడించారు.

ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసినవారు దేశంలోనే ఎవరూ లేరు. సరోజనమ్మ మొదటిసారిగా భారతదేశంలో ఈ చట్టంపై విమర్శనాత్మక పరిశోధనలు చేయడం ద్వారా పై గౌరవాన్ని సాధించగలిగారు. కాగా, ఈమె విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎల్. పూర్తిచేసి, అక్కడే అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Show comments