Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువులకు బలవంతపు ఆహారం వద్దు!

Gulzar Ghouse
ఆరు నెలలోపు పిల్లలకు బలవంతపు ఆహారం ఇవ్వడం చాలా ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు.

కొత్తగా తల్లులైనవవారు తమ పిల్లలకు కనీసం ఆరు నుంచి పది నెలలపాటు తల్లిపాలను పట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. కాని ప్రస్తుతం కొంతమంది తల్లులు తమ పిల్లలకు తమ పాలను ఇవ్వకుండా పోతపాలు ఇస్తూ ఐదు నెలలు దాటితే వెంటనే ఆహారం ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తున్నారు. శిశువు ఆరు నెలలలోపున్నంతవరకు వారికి కేవలం పాలనుమాత్రమే ఇవ్వాలంటున్నారు వైద్యులు.

మరికొంతమంది శిశువులకు ఆవుపాలు, గుడ్డు, చేప లేదా ఇతర ఆహార పదార్థాలను ఇచ్చేందకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఆహారం శిశువులకు ఇవ్వడంమూలాన వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments