Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజినెస్ వుమెన్ అవార్డు పొందిన వినీతా సింఘానియా

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2009 (14:40 IST)
దేశీయ సిమెంట్ నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న జేకే లక్ష్మీ సిమెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినీతా సిఘానియాను పీహెచ్‌డీ ఛాంబర్ ఔట్‌‍సోర్సింగ్ బిజినెస్ వుమెన్ అవార్డుతో సన్మానించనుంది.

ప్రతియేటా అందించే ఔట్‌‍సోర్సింగ్ బిజినెస్ అవార్డులో భాగంగా ఈ ఏడాది వినీతా సిఘానియా, జుబిలేట్ ఆర్గానోసిస్‌లకు డిసెంబర్ 23న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

తాము నిర్వహించే వార్షిక సమావేశ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని వీరీతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments