Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయకు భారతపుత్రిక అవార్డు : తల్లిదండ్రులకు అప్పగింత

Webdunia
FILE
ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు భారతపుత్రిక అవార్డు లభించింది. ఢిల్లీ నడివీధులలో రాక్షస మూక చేతిలో బలైపోయిన జ్యోతిసింగ్ అలియాస్ నిర్భయకు భారతపుత్రిక అవార్డుతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాళి అర్పించారు. ఢిల్లీలో జరిగిన ఎన్‌‌డిటివి ఇండియన్స్ ఆఫ్ ధ ఇయర్ అవార్డుల కార్యక్రమంలో నిర్భయ తల్లిదండ్రులకు 'భారత పుత్రిక' అవార్డును ప్రదానం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు.

నిర్భయ మరణం వృధా కాబోదని... ఆమె మనందరికీ స్ఫూర్తి అని ప్రధాని చెప్పారు. ఇంకా మహిళల రక్షణ, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కాగా గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన నిర్భయ కదిలే బస్సులో నలుగురు కామాంధులచే సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్