ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరుగుతారు ఎందుకని?

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (15:28 IST)
చాలా మంది మహిళలు తొలి కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. ఈ మార్పు చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్య నిపుణుల వద్ద సంప్రదిస్తే.. సాధారణంగా ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం సర్వసాధారణం. ఈ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. 
 
దీనివల్ల మహిళలు కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే, ఈ సమయంలో బాలింతలు తీసుకునే ఆహారం తల్లితో పాటు.. బిడ్డపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. నెలలు గడిచేకొద్దీ ఆహారంలో మార్పులు చేసుకుని, తగిన వ్యాయామాలు చేసినట్టయితే తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)

ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో

పాలకొల్లు మత్య్సకారుడి వలలో రూ 2 లక్షల చేప, వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ అసెంబ్లీ స్పీచ్.. ఆ సైగ..? (video)

సాయి కృష్ణ కేసులో పురోగతి.. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు.. అసలేం జరిగింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Varma: పదహారేళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర

దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నింస్తే బతికే హక్కు లేదని చెప్పే వసుదేవసుతం ట్రైలర్

Show comments