ఉద్యోగాలు చేస్తున్న మహిళల పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా?

పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి

Webdunia
మంగళవారం, 9 మే 2017 (19:06 IST)
పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి తీసుకుని చేసిన ఈ అధ్యయనం ప్రకారం, మనదేశంలోని ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ఒకరు కెరీర్లో మగవారితో సమానమైన అర్హత వున్నా, సమాన అవకాశాలు రాక ఇబ్బందిపడుతున్నారు. 
 
ఇంటినీ, ఉద్యోగాన్ని సమన్వయం చేయడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కొనే సమస్యే. 27 శాతం ఉద్యోగినులు పని చేసే చోట హింసను ఎదుర్కొంటున్నారు. వీరిలో 53 శాతం ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెపుతున్నారు. 61 శాతం మగవారితో సమాన వేతనాలను అందుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాక పిల్లలు మునుపటితో పోలిస్తే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments