Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రించేటపుడు స్మార్ట్‌ఫోన్స్ పక్కన పెట్టుకుంటున్నారా?

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకమనుకుని గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ను వదలరు. ఇంకా చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రిస్తున్నారు చాలామంది. అలాంటి వారికి క్యా

Webdunia
బుధవారం, 25 జులై 2018 (16:14 IST)
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకమనుకుని గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ను వదలరు. ఇంకా చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రిస్తున్నారు చాలామంది. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
స్మార్ట్‌ఫోన్ నుండి వెలువడే రేడియో తరంగాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. చార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం వలన అధికస్థాయిలో రేడియేషన్ ఎక్కువగా విడుదలయ్యే ప్రమాదముంది. అప్పుడే ఫోన్ పేలిపోవడం, పొగలు రావడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రేడియేషన్ వలన తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాలున్నాయి.
 
మెుబైల్ రేడియేషన్ వలన వచ్చే అతిపెద్ద వ్యాధి క్యాన్సర్. అంతేకాకుండా పలు మెుబైల్ కంపెనీలు మెుబైల్ డివైజ్‌లతో పాటు ఇచ్చే సెట్‌లలో చెప్పబడుతుంది. కాని అవేం చదువం కాబట్టి మనకు తెలియదు. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వలన వినికిడి సమస్యలు అధికంగా ఏర్పడుతాయి. సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉంటే మంచిది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments