Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూర పండ్లు తిని వేడి నీళ్లు తాగితే నడుము నొప్పి తగ్గుతుందా? (video)

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (15:52 IST)
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? వెన్నునొప్పితో బాధపడుతున్నారా? ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. నల్లమందు, రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఆహారంలో టమోటాలు చేర్చుకోవాలి. అలాగే పాలు, చీజ్, పెరుగును చేర్చుకోవాలి. కానీ ఫాస్ట్‌పుడ్‌ను పక్కనబెట్టాలి. పాస్తా, షుగర్ యాడ్స్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది. ఇంకా డైట్‌లో క్యారెట్లు, బీట్ ర‌ూట్, స్పీట్ పొటాటోస్, చెర్రీస్, బెర్రీస్, ద్రాక్షలు, దానిమ్మ, పుచ్చకాయలను తీసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను రోజువారీ డైట్‌లో తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

తర్వాతి కథనం
Show comments