బరువు తగ్గాలనుకునే వారు.. నిమ్మకాయ-దోసకాయ రసం తాగితే..

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (12:10 IST)
మహిళలు బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చు. అలాంటి పానీయాలేంటో చూద్దాం. 
 
నిమ్మకాయ-దోసకాయ పానీయం: చిన్న దోసకాయ, నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి జాడీలో వేసి రెండు గ్లాసుల నీళ్లతో నింపాలి. దానితో పాటు కొన్ని పుదీనా ఆకులను రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి చేరే క్యాలరీలను అదుపులో ఉంచుకుని నీటిని నిలుపుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇది తాగితే రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. 
 
అలాగే క్యారెట్-ఆరెంజ్ జ్యూస్: క్యారెట్‌లో ఫైబర్, బీటా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఇది తక్కువ తినడానికి కూడా దారి తీస్తుంది. నారింజలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

తర్వాతి కథనం
Show comments