Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకునే వారు.. నిమ్మకాయ-దోసకాయ రసం తాగితే..

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (12:10 IST)
మహిళలు బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చు. అలాంటి పానీయాలేంటో చూద్దాం. 
 
నిమ్మకాయ-దోసకాయ పానీయం: చిన్న దోసకాయ, నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి జాడీలో వేసి రెండు గ్లాసుల నీళ్లతో నింపాలి. దానితో పాటు కొన్ని పుదీనా ఆకులను రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి చేరే క్యాలరీలను అదుపులో ఉంచుకుని నీటిని నిలుపుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇది తాగితే రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. 
 
అలాగే క్యారెట్-ఆరెంజ్ జ్యూస్: క్యారెట్‌లో ఫైబర్, బీటా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఇది తక్కువ తినడానికి కూడా దారి తీస్తుంది. నారింజలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి తాగాలి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments