Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ... బిడియం ఉంటే అల్జీమర్స్ తప్పదట..!

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:08 IST)
అవునండి. బిడియానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారే మహిళలకు మతిమరుపు తప్పదని స్వీడెన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఉండే మహిళల కంటే బిడియం ఎక్కువగా ఉన్న మహిళల్లో అల్జీమర్స్ ప్రభావం అంతే ఎక్కువుందని స్వీడెన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.  
 
స్వీడన్ లోని గొతెన్ బర్గ్ వర్సిటీకి చెందిన లెనా జాన్సన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం ఒత్తిడికి గురయ్యే మహిళలతో పాటు బిడియం పాళ్లు ఎక్కువగా ఉండే మహిళలు అల్జీమర్స్ బారిన పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన వెల్లడించారు
 
సాధారణ స్థాయి బిడియం ఉండే మహిళల కంటే సదరు లక్షణం పాళ్లు కాస్త ఎక్కువగా ఉండే మహిళలు, సున్నిత మనస్కుల విషయంలో ఈ ముప్పు మరింత ఎక్కువని తేలింది. 
 
ఇక నిత్యం ఆందోళనకు గురవుతున్న మహిళలూ ఈ వ్యాధి బారిన పడటం ఖాయమని కూడా వారు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments