Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియళ్లు బోర్.. స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లిన మహిళలు.. పురుషుల కంటే వీరే టాప్

మహిళలు టీవీ సీరియళ్ల కోసం టీవీలకు అతుక్కుపోయేకాలం మారింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలిందేమిటంటే? పురుషుల కంటే మహిళలే స్మార్ట్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (15:03 IST)
మహిళలు టీవీ సీరియళ్ల కోసం టీవీలకు అతుక్కుపోయేకాలం మారింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలిందేమిటంటే? పురుషుల కంటే మహిళలే స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ సేపు ఉపయోగిస్తున్నారట. టీవీల కంటే మహిళలు స్మార్ట్ ఫోన్లనే తెగ వాడేస్తున్నారని ఈ సర్వేలో తేలింది.
 
టీవీ చూసే సయమం కంటే వీడియో గేమ్స్‌ ఆడటం, యూట్యూబ్‌ చూడటం వంటి వాటిపైనే మహిళలు ఎక్కువ సయమం వినియోగిస్తున్నారని సర్వేలో తేలిపోయింది. భారత్‌లోని వినియోగదారులు సగటున మూడు గంటలు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 2015తో పోలిస్తే 55శాతం ఎక్కువ. ఇందులో సోషల్‌మీడియా, మెసేజింగ్‌ యాప్స్‌దే సింహభాగమని తేలింది. 
 
ఇక పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపు రెట్టింపు సమయం గేమ్స్‌, యూట్యూబ్‌పై సమయం వెచ్చిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు కూడా వినియోగం పెరిగిందని సర్వేలో తేలిపోయింది.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments