Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు స్మార్ట్ ఫోన్స్ అధికంగా వాడితే... గర్భస్రావం...

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (14:56 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదు. అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను ఉంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్స్‌ను పక్కనపెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ గర్భిణీలు ఎక్కువగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments