Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. హాయిగా ఓ పాట పాడుకోండి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.

మహిళలూ.. ఎప్పుడూ ఏదోక పని చేస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారా? అబ్బో.. విశ్రాంతి తీసుకుంటే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయని భావిస్తున్నారా? అయితే మీకు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.. మానసిక నిపుణుల

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (12:29 IST)
మహిళలూ.. ఎప్పుడూ ఏదోక పని చేస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారా? అబ్బో.. విశ్రాంతి తీసుకుంటే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయని భావిస్తున్నారా? అయితే మీకు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.. మానసిక నిపుణులు. అయితే మహిళలు.. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పనులున్నా.. హాయిగా నవ్వడం, ఓ పాట పాడుకోవడం అనేది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని పెంచుతుంది.
 
అంతేకాదండోయ్ పాడటం వల్ల రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. హాయిగా నవ్వడం, రోజూ ఓ పాట పాడటం ద్వారా, లేదా వారంలో నాలుగైదు సార్లు పాడినా రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనకారులు చెప్తున్నారు. 
 
ఇంకా దొరికింది పది నిమిషాలైనా హ్యాపీగా నిద్రపోవాలని.. దీన్నే పవర్‌న్యాప్‌ అంటారు నిపుణులు. ఒత్తిడీ, అలసటా దూరమై, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని జర్మనీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. అంతేగాకుండా తోటపని చేయడం, నీళ్లు పోయడం వంటి చేస్తే ఒత్తిడి మటాష్ అవుతుందట. ఇలా నేల పని చేయడం ద్వారా మట్టిలోని మేలుచేసే సూక్ష్మక్రిములు సృష్టించే వాసన మెదడులో ఆనందాన్నిచ్చే సెరటోనిన్‌ రసాయనాన్ని పెంచుతుందని అధ్యయనకారులు సూచిస్తున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments