Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. ఉల్లిని పచ్చిగా..?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:08 IST)
వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పడుకునే ముందు ఉల్లిపాయ తినాలి. ఇలా చేస్తే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువ. ఉల్లిపాయలను పచ్చిగా నమిలి తీసుకోవడం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు. బీపీ నియంత్రణలో లేకపోతే రోజూ రెండు ఉల్లిపాయలు తింటే బాగుంటుందని చెబుతున్నారు.

జలుబు, కఫం ఇబ్బందికరంగా మారినపుడు ఉల్లిపాయతో చేసిన రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుతువు మారినప్పుడు కామన్‌గా వచ్చే వాటిల్లో జలుబు ఒక్కటి కాబట్టి, ఉల్లిపాయ రసం తాగండి.
 
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర వహిస్తుంది.

రక్తంలోని అనేక విష పదార్థాలన్ను శరీరం నుండి వేరు చేసి, వాటివల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments