Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. ఉల్లిని పచ్చిగా..?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:08 IST)
వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పడుకునే ముందు ఉల్లిపాయ తినాలి. ఇలా చేస్తే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువ. ఉల్లిపాయలను పచ్చిగా నమిలి తీసుకోవడం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు. బీపీ నియంత్రణలో లేకపోతే రోజూ రెండు ఉల్లిపాయలు తింటే బాగుంటుందని చెబుతున్నారు.

జలుబు, కఫం ఇబ్బందికరంగా మారినపుడు ఉల్లిపాయతో చేసిన రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుతువు మారినప్పుడు కామన్‌గా వచ్చే వాటిల్లో జలుబు ఒక్కటి కాబట్టి, ఉల్లిపాయ రసం తాగండి.
 
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర వహిస్తుంది.

రక్తంలోని అనేక విష పదార్థాలన్ను శరీరం నుండి వేరు చేసి, వాటివల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments