Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిష్ఠు సమయంలో కడుపు నొప్పి... ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:14 IST)
మెన్సెస్‌ సమయంలో కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటే నొప్పినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
మెన్సెస్ వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, తీపి పదార్థాలు, మసాలా దినుసులను తగ్గించి తీసుకోవాలి.
 
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో టీ, కాఫీ, కోక్, చాకొలేట్, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. వీటికి బదులుగా నిమ్మరసం, హెర్బల్ టీ తీసుంటే ఉపశమనం కలుగుతుంది.భోజనం ముగించిన తర్వాత విటమిన్ బీ, క్యాల్షియంకు చెందిన మాత్రలు వాడడం మంచిది. ఇవి నొప్పిని నివారించడానికి ఉపయోగపడుతాయి. 

ఆహారంలో చేపలు, చికెన్, కూరగాయలు మరియు పండ్లు ఉండేలా చూసుకోవాలి. వెచ్చటి నీటితో స్నానం చేయాలి. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments