Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటు వయస్సులో చివరి సంతానం.. అమ్మకు మంచిదే!?

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (18:24 IST)
లేటు వయసు అమ్మల ఆయుష్షు ఎక్కువేనని అధ్యయనంలో తేలింది. పెద్ద వయస్సులో చివరి సంతానాన్ని కన్న స్త్రీలు ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయని పరిశోధకులు తేల్చారు. 
 
స్త్రీలు ప్రసవించే వయసును ఆధారంగా చేసుకుని జరిపిన పరిశోధనల్లో 29 ఏళ్ల వయస్సులో చివరి సంతానాన్ని కన్న స్త్రీలలో పోలిస్తే 33 ఏళ్ల వయసు దాటిన సమయంలో ప్రసవించిన స్త్రీలు 95 ఏళ్ల పాటు జీవించగలుగుతారని పరిశోధనలు నిరూపించాయి. 
 
అయినప్పటికీ లేటు వయస్సు ప్రసవించిన స్త్రీలందరికీ ఆయుష్షు ఎక్కువేనని చెప్పలేమని బోస్టన్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. 551 కుటుంబాల్లోని స్త్రీలను పరీక్షించిన పరిశోధకులు స్త్రీలలో వయోభారం నెమ్మదించడానికి కారణం వాళ్లు ఆలస్యంగా చివరి సంతానాన్ని కనటమేనని గుర్తించారు. 
 
ఇలాంటి స్త్రీలు జన్యువులను తర్వాతి సంతానానికి సరఫరా చేయడం ద్వారా ఆయుర్ధాయాన్ని తర్వాతి తరానికి సంక్రమింపజేస్తున్నట్లు వైద్యులు గమనించారు. బహుశా 85 శాతం మంది స్త్రీలు నిండు నూరేళ్లు బతకటానికి ఇదే ప్రధాన కారణమైవుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments