Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (15:41 IST)
కరోనా అనంతరం నిరంతరంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ఉద్యోగులను ఇంటి నుండి పని చూసే విధానం ఆచరణలో పెట్టాయి. ఈ విధంగా సిబ్బంది ఇళ్లలో పని చేయడం వలన కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు తగ్గడం వలన అనేక సంస్థలు ఈ సౌకర్యాన్ని అందించాయి.
 
అయితే ఈ విధంగా ఇంటి నుండి పని చేసేవారి మానసిక స్థితి, కార్యాలయాన్ని సందర్శించే వారి మానసిక స్థితి కంటే మోసపూరితంగా ఉన్నట్లు తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌కు చేరిన 65 దేశాలలో 54వేల మంది ఉద్యోగులపై అధ్యయనాలను చేపట్టారు.
 
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులతో సంబంధాలు కొనసాగడం, ఒంటరిగా ఉండటం, ఇంటి నుండి పని చేయడం వల్ల ఎక్కువ గంటలు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం వంటి వివిధ కారణాల వల్ల ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తుంది.
 
ఇంకా భారతదేశం, ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసేవారి కంటే ఆఫీస్ సిబ్బందికి ఆరోగ్యం మెరుగుపడింది. దానికి కారణం సహ ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం, ఇతరత్రా కార్యాలయాల పనులు ఈజీగా జరిగిపోవడమే. అయితే వర్క్ ఫ్రమ్ ఉద్యోగులు ఇంట ఒంటరిగా వుంటూ పని చేయడం వారిని ఒత్తిడికి నెట్టేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments