ఆటలు ఆడితే.. ఎంత మేలో తెలుసుకోండి!

Webdunia
బుధవారం, 7 జనవరి 2015 (16:49 IST)
ఆటలు ఆడే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. కానీ ఆటలు ఆడే వారు ఆటల్లో ముందుంటారని ముఖ్యంగా మహిళల్లో ఈ తీరు ఎక్కువగా కనబడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న సిబ్బందిలో అధిక శాతం ఏదో ఒక దశలో అథ్లెట్‌గా ఉన్నవారేనని అధ్యయనంలో వెల్లడైంది. సీఈవో, సీఎఫ్‌లో, సీవోవో స్థాయిలో ఉన్నవారిలో 52 శాతం ఏదో ఒక ఆటతో పరిచయం ఉన్నవాళ్లేనని తేలింది. 
 
ఆటల్లో రాణించిన వారు వ్యాపార ప్రపంచంలో విజేతలుగా రాణిస్తున్నారు. ఏ ఆటైనా క్రమశిక్షణను నేర్పిస్తుంది. సమయం విలువ చెబుతుంది. అదే క్రమ శిక్షణా, సమయపాలనా వ్యాపార నిర్వహణలో బాగా ఉపయోగపడతాయి. నలుగురిలో చొరవగా కలిసిపోవడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడం కూడా అలవడతాయి. కెరీర్‌లో పైకి ఎదగడానికి, వ్యాపార వేత్తలుగా రాణించడానికీ ఈ లక్షణాలు దోహదం చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్

Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?

నేను ఆమెకు బినామీని కాదు.. సరస్వతి పవర్ షేర్లన్నీ షర్మిలకే చేరాలి.. విజయమ్మ

Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments