Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భవతుల ఆరోగ్యానికి పండ్లు ఎంతో శ్రేష్టకరం

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (10:51 IST)
పండంటి బిడ్డ పుట్టాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే గర్భంతో ఉన్న మహిళ తినే ఆహారంపై బిడ్డ రూపం, బరువు ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలీదు. గర్భంతో ఉన్న మహిళలు ఆహార నియమాలు తప్పక పాటించాలి. గర్భం దాల్చిన రోజు నుంచి తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవాలని వైద్యులు పదేపదే చెపుతుంటారు. అందుకని మూడో నెల దాటే వరకూ పండ్లరసాల కంటే పండ్లు ఆరగించడం ఎంతో మంచిది. 
 
గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకున్న ఆహారమే కారణమని, ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినడం కుందనపు బొమ్మలాంటి పిల్లల్ని కనవచ్చనే విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేటతెల్లమైంది. ఈ సర్వే కోసం 688 మంది వద్ద వివరాలు సేకరించారు. 
 
తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు వారు పాటించిన ఆహార నియమాలను అడిగి తెలుసుకున్నారు. వీరిలో అధిక శాతం తల్లులు తమ ఆహారంలో పండ్లు ఎక్కువగా తీసుకున్నట్లు ఆ సర్వే ద్వారా తెలిసింది. గర్భవతులుగా ఉన్న సమయంలో పండ్లు తీసుకోవడమనేది పుట్టబోయే బిడ్డ తెలివితేటలపై కూడా ప్రభావం చూపుతుందని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేలింది.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

తర్వాతి కథనం
Show comments