Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలం.. పెరుగుతో మామిడిని కలిపి తీసుకోవచ్చా?

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (17:09 IST)
వేసవి కాలం వచ్చేసింది. పెరుగు, మజ్జిగను తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. అన్నంతో పాటు మజ్జిగను పెరుగును చేర్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులోని బ్యాక్టీరియాలో జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెరుగు పెంచుతుంది. ఇందులోని విటమిన్లు, ధాతువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
అయితే పెరుగుతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. మామిడితో పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇలా పెరుగు, మామిడిని తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పాలు, పెరుగు చేర్చి తీసుకుంటే అసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. ఛాతీలో మంటకు కారణం అవుతుంది. 
 
అందుకే పాలు, పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇంకా చేపలు, పెరుగును కలిసి తీసుకోవడం మంచిది కాదు. చేపలు, పెరుగులోని ప్రోటీన్లు అధికంగా వుండటంతో వాటిని కలిపి తీసుకోకూడదు. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోవచ్చు. ఇంకా నూనె పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోకూడదు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments