Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలం.. పెరుగుతో మామిడిని కలిపి తీసుకోవచ్చా?

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (17:09 IST)
వేసవి కాలం వచ్చేసింది. పెరుగు, మజ్జిగను తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. అన్నంతో పాటు మజ్జిగను పెరుగును చేర్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులోని బ్యాక్టీరియాలో జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెరుగు పెంచుతుంది. ఇందులోని విటమిన్లు, ధాతువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
అయితే పెరుగుతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. మామిడితో పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇలా పెరుగు, మామిడిని తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పాలు, పెరుగు చేర్చి తీసుకుంటే అసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. ఛాతీలో మంటకు కారణం అవుతుంది. 
 
అందుకే పాలు, పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇంకా చేపలు, పెరుగును కలిసి తీసుకోవడం మంచిది కాదు. చేపలు, పెరుగులోని ప్రోటీన్లు అధికంగా వుండటంతో వాటిని కలిపి తీసుకోకూడదు. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోవచ్చు. ఇంకా నూనె పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments