Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలం.. పెరుగుతో మామిడిని కలిపి తీసుకోవచ్చా?

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (17:09 IST)
వేసవి కాలం వచ్చేసింది. పెరుగు, మజ్జిగను తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. అన్నంతో పాటు మజ్జిగను పెరుగును చేర్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులోని బ్యాక్టీరియాలో జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెరుగు పెంచుతుంది. ఇందులోని విటమిన్లు, ధాతువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
అయితే పెరుగుతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. మామిడితో పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇలా పెరుగు, మామిడిని తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పాలు, పెరుగు చేర్చి తీసుకుంటే అసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. ఛాతీలో మంటకు కారణం అవుతుంది. 
 
అందుకే పాలు, పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇంకా చేపలు, పెరుగును కలిసి తీసుకోవడం మంచిది కాదు. చేపలు, పెరుగులోని ప్రోటీన్లు అధికంగా వుండటంతో వాటిని కలిపి తీసుకోకూడదు. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోవచ్చు. ఇంకా నూనె పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments