Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూర పండ్లు తిని వేడి నీరు తాగితే వెన్నునొప్పి...?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (15:57 IST)
నడుము నొప్పి చాలా మందికి వచ్చే సమస్య, రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేయడం, శ్రమతో కూడిన పనులు చేయడం మరియు ఇతరత్రా కారణాల వలన నడుము నొప్పి వస్తుంది.


స్త్రీలలో నడుము నొప్పి సర్వసాధారణంగా వస్తుంటుంది. 35 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాగే మీరు కూడా వెన్ను నొప్పితో బాధపడుతుంటే కొన్ని చిట్కాలు పాటించి దాని నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్ల సున్నపు తేట కలుపుకుని ఉదయం పూట మూడు రోజులు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణుల సూచన. ఇంకా ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని మనకు తెలుసు, శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి బాగా దోహదపడుతుంది. ఖర్జూరంతో నడుము నొప్పిని కూడా దూరం చేసుకోవచ్చు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడి నీరు త్రాగితే నొప్పి మటాష్ అవుతుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు. రసకర్పూరం, నల్లమందు కొబ్బరి నూనెలో కలిపి నొప్పి ఉన్న చోట పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments