Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూర పండ్లు తిని వేడి నీరు తాగితే వెన్నునొప్పి...?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (15:57 IST)
నడుము నొప్పి చాలా మందికి వచ్చే సమస్య, రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేయడం, శ్రమతో కూడిన పనులు చేయడం మరియు ఇతరత్రా కారణాల వలన నడుము నొప్పి వస్తుంది.


స్త్రీలలో నడుము నొప్పి సర్వసాధారణంగా వస్తుంటుంది. 35 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాగే మీరు కూడా వెన్ను నొప్పితో బాధపడుతుంటే కొన్ని చిట్కాలు పాటించి దాని నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్ల సున్నపు తేట కలుపుకుని ఉదయం పూట మూడు రోజులు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణుల సూచన. ఇంకా ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని మనకు తెలుసు, శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి బాగా దోహదపడుతుంది. ఖర్జూరంతో నడుము నొప్పిని కూడా దూరం చేసుకోవచ్చు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడి నీరు త్రాగితే నొప్పి మటాష్ అవుతుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు. రసకర్పూరం, నల్లమందు కొబ్బరి నూనెలో కలిపి నొప్పి ఉన్న చోట పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments