Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై పెరుగుతున్న నేరాల సంఖ్య!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (18:07 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల సంఖ్య 59 శాతం పెరిగిందని ఓ ఎన్జీవో సంస్థ వెల్లడించింది. అయితే శిక్షలు మాత్రం కేవలం 8 శాతం పడ్డాయని తెలిపింది.
 
ముంబైలో నివసిస్తున్న వారిలో 32 శాతం మంది నగరంలో రక్షణ లేదని భావిస్తుండగా, 36 శాతం మంది ఒక చోటి నుంచి మరో చోటికి సురక్షితంగా వెళ్ళే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు.
 
గత సంవత్సరంతో పోలిస్తే అత్యాచార కేసులు 47 శాతం, వేధింపు కేసులు 52 శాతం, చైన్ స్నాచింగ్ కేసులు 66 శాతం పెరిగాయి.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments