Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలకు లవంగాలు ఎంతో లాభదాయకం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (09:40 IST)
మనం తరచూ వంటలకు ఉపయోగించే లవంగాలలో వైద్యగుణం వున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ లవంగాలు గర్భిణీ స్త్రీలకు వారియొక్క గర్భాశయాన్ని బలోపేతం చేయడమే కాకుండా గుండె, కిడ్నీలు, ఊపిరి తిత్తులకు కూడా మంచి బలవర్ధకమైనదిగా వైద్యులు పేర్కొన్నారు.
 
లవంగాల పొడిని ఆవుపాలలో వేసి ప్రతిరోజు సగంపాలు మరిగేంత వరకూ కాచుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగితే, రక్తంతో సహా శరీర ధాతువులన్నీ పుష్టిగా తయారవుతాయని నిపుణులు అంటున్నారు.
 
గర్భస్త దశలోనున్న స్త్రీలకు తరచూ వాంతులు, అజీర్తీ , కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, వికారం కలిగినట్లు వుంటుంది అలాంటప్పుడు లవంగాలను తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
గర్భవతులుగావున్నప్పుడు శరీరానికి నీరు పట్టి, ముఖం బాగా ఉబ్బినట్టు వుంటుంది. అప్పుడు లవంగాల కషాయం తీసుకుంటే ఆ వాపు పూర్తిగా తగ్గుతుంది.
 
గర్భావస్థలోనున్నప్పుడు స్త్రీలకు పదేపదే మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. దీనిని నివారించడానికి లవంగాల కషాయం తీసుకుంటే అతిగా మూత్రం అవడం నెమ్మదిస్తుందని వైద్యులు తెలిపారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments