Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:39 IST)
నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళల్లో నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. 
 
నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగనివ్వకుండా నివారిస్తుంది. అధిక బరువు, కడుపు ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది. 
 
నల్ల జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రజలను విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

నల్గొండలో దారుణం.. కుమారుడు రేప్ చేసి.. హత్య చేస్తే.. తల్లి కాపలా కాసింది..

బీహార్‌లో 'జీవితపుత్రిక'.. పవిత్ర స్నానాల చేస్తూ 43మంది మృతి

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి అజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments