మహిళా సౌందర్యానికి చిట్కాలు...

Webdunia
గురువారం, 7 జనవరి 2016 (08:33 IST)
అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి. కొబ్బరి పాలను ముఖానికి పట్టించి మృదువుగా మర్ధన చేసి కాసేపయ్యాక కడిగేస్తే మెరిసిపోతుంది. 
 
నాలుగు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల పుదీనా రసం చేర్చి దూదితో మోచేతుల మీద రుద్దాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే మోచేతుల గరుకుదనం తగ్గుతుంది. కమలాపండు జ్యూస్‌ని చర్మంపై మృదువుగా రుద్దితే  చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.
 
నాలుగు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో రెండు టీ స్పూన్ల వెన్న కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి, మెడకి రాసి మృదువుగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Doomsday Fish: పాములా మిలమిల మెరిసే చేపలు.. సముద్రం నుంచి బయటికి.. అపశకునమా?

కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. ఎక్కడ?

Medak: పుట్టిన వారం రోజులకే మగబిడ్డను అమ్మేశారు

ఇరాన్ కొత్త నేతతో సవాల్.. యుద్ధం నుంచి ట్రంప్ సలహాదారు ఎగ్జిట్ ప్లాన్

పని ఒత్తిడి భరించలేక... భాగ్యనగరిలో మహిళా టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

Poorna: పూర్ణ నటించిన అతీంద్రియ అంశాలతో కూడిన డార్క్ నైట్ రాబోతోంది

Show comments