తెల్లటి పళ్ల కోసం వంట సోడా ఉపయోగించి చూడు..!

Webdunia
శుక్రవారం, 2 జనవరి 2015 (15:01 IST)
మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో నలుగురిలో నవ్వును కోల్పోతారు. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ప్రజు రోజూ రెండు సార్లు శుభ్రంగా బ్రష్ చేస్తే సరిపోతుంది. 
 
అప్పటికీ పళ్లలో పచ్చదనం పోకుంటే, టూత్ పేస్ట్ లో చిటికెడు బేకింగ్ సొడా కలిపి పళ్లు శుభ్రం చేసుకోవచ్చు. దీనికి స్ర్టాబెర్రీ కూడా తోడైతే ఇంకా తళతళా మెరుస్తాయి. అయితే బేకింగ్ సొడా ఆమ్లం కావటం వల్ల నెలలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడండి. లేకుంటే పళ్లు పటుత్వం కోల్పోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

Show comments