Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి గింజల పొడిని మహిళలు తేనెతో కలిపి తీసుకుంటే..

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (18:38 IST)
Amla
ఉసిరి గింజలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిగింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. 
 
ఉసిరి గింజల పొడి తీసుకుంటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి గింజల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే మహిళలు బరువు తగ్గుతారు. ఉసిరిగింజల పేస్ట్‌ను నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఉసిరిగింజల పొడిని తేనెతో కలిసి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. 
 
ఉసిరి విత్తనాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. దీని కోసం ఎండిన ఉసిరి విత్తనాల పొడిని కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రాంతాలకు అప్లై చేస్తే ముఖంలో మొటిమలు మటుమాయం అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments