Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఛార్జర్‌ను ఆవిష్కరించిన మహిళలు

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2007 (13:45 IST)
వాయు శక్తి చోదకంగా వినియోగించుకునే మొబైల్ ఫోన్ ఛార్జర్‌ను పాండిచ్చేరిలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఆవిష్కరించారు. తద్వారా ఏ రంగంలోనైనా సరే తాము పురుషులకు ధీటుగా నిలబడతామన్న వాస్తవాన్ని నిరూపించారు.

సాంప్రదాయేతర ఇంధన వనరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే పోటీలలో పాల్గొనేందుకు మార్గదర్శకత్వం వహించవలసిందిగా తమ లెక్చరర్ గాంధీ మోహన్‌ను ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న అష్టలక్ష్మి, తమిళ్‌సెల్వి, గీత, శ్రీదేవి, ప్రియ, షర్మీ రోస్ మరియు విజయలక్ష్మిలు కోరారు. మోహన్ మార్గనిర్దేశకత్వంలో వాయు శక్తితో పనిచేసే మొబైల్ ఛార్జర్ ప్రాజెక్టును వారు చేపట్టినట్లు అదే కళాశాలకు చెందిన మరొక లెక్చరర్ కృపాకరన్ తెలిపారు.

తమ మొక్కవోని దీక్షతో నోకియా ఫోన్లకు మాత్రమే ఉపయోగించబడి 3.7 ఓల్టులతో పని చేసే ఛార్జి కాబడే ఛార్జర్‌ను అభివృద్ధి చేసారని కృపాకరన్ పేర్కొన్నారు. విద్యార్ధినులు ఆవిష్కరించిన పరికరంలో చిన్నపాటి మోటార్, చార్జర్ సర్క్యూట్ మరియు బ్యాటరీ ఉంటాయని ఆయన వెల్లడించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments