Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడికి గురైన మహిళల్లో పెర్‌ఫ్యూమ్ వాడకం అధికం

Webdunia
శనివారం, 5 జనవరి 2008 (17:17 IST)
" ఒత్తిడికి గురైన మహిళలు అధికమొత్తంలో అత్తర్లు వాడతారు" అంటున్నారు పరిశోధకులు. అదెలాగంటే... ఒత్తిడికి గురైన మహిళలు వాసన చూసే శక్తిని కోల్పోతారు. వాసనను పసిగట్టగల గ్రంధులు క్రమేణా తమ శక్తిని కోల్పోవటంతో మహిళలు ఎక్కువ పెర్‌ఫ్యూమ్‌ను వాడతారు.

ఒత్తిడికి వాసనను గ్రహించగల శక్తికి సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనలలో వెల్లడైందని టెల్ ఎవివ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. ఘ్రాణ శక్తిపై జరిపిన పరీక్షలలో ఈ విషయం తేటతెల్లమైందని అధ్యయన బృందం నాయకుడు యెహుదా షోన్ఫీల్డ్ తెలిపారు.

' ఆటోయాంటిబాడీ' అనే కణం రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపటంతో ఈ పరిణామం తలెత్తుతున్నట్లు వారి పరిశోధనల్లో వెల్లడైంది. ఇటువంటి రుగ్మతలను... ముఖ్యంగా ఒత్తిడిని వదిలించుకోవటానికి అరోమాథెరపీ బాగా పనిచేస్తుందని, వాసనను గ్రహించగల శక్తిని కోల్పోయినవారు తిరిగి మళ్లీ ఆ శక్తిని పొందగలరని పరిశోధకులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments