ఈ గ‌ణ‌ప‌తి విలువ రూ.600 కోట్లు... నిమజ్జనం చేస్తారా...?

సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని ప

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (13:01 IST)
సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని పూజించ‌డం ఆన‌వాయితీ. 
 
కానీ, మ‌హారాష్ట్ర‌లోని సూర‌త్‌లో భ‌క్తులు నెల‌కొల్పిన ఖరీదైన డైమండ్ విగ్ర‌హ‌మిది. దీని విలువ 600 కోట్ల రూపాయ‌లు... డైమండ్ సిటీగా పేరొందిన సూర‌త్‌లో వ‌జ్రాల వ్యాపారుల సిండికేట్ అంతా క‌లిసి ఈ డైమండ్ విగ్ర‌హాన్ని నెల‌కొల్పారు. వ‌జ్రాల వ్యాపారులు డైమండ్ గ‌ణేషుడిని ఈ 9 రోజులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తున్నారు. అయితే, చివ‌రికి ఈ విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం మాత్రం చేయ‌రు... ఎందుకంటే... వ‌జ్రాల వినాయ‌క‌స్వామి కదా!
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments