Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి: గణపతికి తెల్ల జిల్లేడు పువ్వుల మాల సమర్పిస్తే..?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:57 IST)
ఆదిదేవుడు గణపతిని పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గణేశ చతుర్థి రోజున 21 ఆకులు, 21 పువ్వులు, 21 గరికలతో గణపతికి పూజ చేస్తే సర్వం సిద్ధిస్తుంది. వినాయక చతుర్థి రోజున తెల్ల జిల్లేడు పువ్వుల మాలను వినాయకుడికి సమర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. తెల్ల జిల్లేడు పువ్వు సూర్య గ్రహానికి చెందినది. అన్ని రకాల ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి దీనికి ఉంది. 
 
కాబట్టి గణేష చతుర్థి రోజున తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం ద్వారా ఆ ఇంట గల సంతానం విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఆ ఇంట గల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కార్యసిద్ధికి వున్న అడ్డంకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్యుని స్థానం వల్ల కలిగే నష్టాలు, ప్రతికూలతలు తొలగిపోతాయి. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక బలం, ఆరోగ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments