Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి: గణపతికి తెల్ల జిల్లేడు పువ్వుల మాల సమర్పిస్తే..?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:57 IST)
ఆదిదేవుడు గణపతిని పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గణేశ చతుర్థి రోజున 21 ఆకులు, 21 పువ్వులు, 21 గరికలతో గణపతికి పూజ చేస్తే సర్వం సిద్ధిస్తుంది. వినాయక చతుర్థి రోజున తెల్ల జిల్లేడు పువ్వుల మాలను వినాయకుడికి సమర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. తెల్ల జిల్లేడు పువ్వు సూర్య గ్రహానికి చెందినది. అన్ని రకాల ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి దీనికి ఉంది. 
 
కాబట్టి గణేష చతుర్థి రోజున తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం ద్వారా ఆ ఇంట గల సంతానం విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఆ ఇంట గల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కార్యసిద్ధికి వున్న అడ్డంకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్యుని స్థానం వల్ల కలిగే నష్టాలు, ప్రతికూలతలు తొలగిపోతాయి. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక బలం, ఆరోగ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments