Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి: గణపతికి తెల్ల జిల్లేడు పువ్వుల మాల సమర్పిస్తే..?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:57 IST)
ఆదిదేవుడు గణపతిని పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గణేశ చతుర్థి రోజున 21 ఆకులు, 21 పువ్వులు, 21 గరికలతో గణపతికి పూజ చేస్తే సర్వం సిద్ధిస్తుంది. వినాయక చతుర్థి రోజున తెల్ల జిల్లేడు పువ్వుల మాలను వినాయకుడికి సమర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. తెల్ల జిల్లేడు పువ్వు సూర్య గ్రహానికి చెందినది. అన్ని రకాల ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి దీనికి ఉంది. 
 
కాబట్టి గణేష చతుర్థి రోజున తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం ద్వారా ఆ ఇంట గల సంతానం విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఆ ఇంట గల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కార్యసిద్ధికి వున్న అడ్డంకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్యుని స్థానం వల్ల కలిగే నష్టాలు, ప్రతికూలతలు తొలగిపోతాయి. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక బలం, ఆరోగ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments