Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే..!

Webdunia
సంవత్సరారంభంలో వచ్చే తొలి పండుగ వినాయకచవితి. గణేశుడు సకల గణతంత్రానికి అధిపతి. విఘ్నేశ్వరుడిని "అనాథనాథ సర్వజ్ఞ" అని పిలుస్తారు. జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురై ఆరోగ్యపరంగా, జీవనపరంగాను మనం అనాథలమైనప్పుడు అన్నీ తెలిసిన వినాయకుని స్మరిస్తే వాటిని ఎదుర్కొనే శక్తి, ఆత్మబలం ఇస్తాడు.

అటువంటి మహిమాన్వితమైన వినాయక చవితి రోజున వినాయక పూజకు ఎరుపుపూలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసీతో పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఇకపోతే వ్రతంలో ఆయనకు పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదార కలిపి పంచామృతం సమర్పిస్తాం. పాలలో ధాతుశక్తి, పెరుగులో దీపనశక్తి వృష్యం అంటే నరాల పటుత్వం, నెయ్యిలో మేధోబలం అంటే బుద్ధిశక్తిని పెంచే గుణం, తేనెలో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం-హృద్యం అంటే గుండెను బలపరచేది ఉంటుందంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments