Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 20 లక్షల వెండి గణపతి... చెన్నై మెరీనాలో నిమజ్జనంకు రెడీ

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2013 (13:37 IST)
WD
చెన్నైలోని ఉత్తరప్రాంతమయిన పులియంతోప్ అంటే జనం భయపడిపోతారు. ఈ ప్రాంతం హత్యలకు పెట్టిందిపేరు. అలాంటి పులియంతోప్ ప్రాంతవాసులు గణేష్ చతుర్థి సందర్భంగా రూ. 20 లక్షలు వెచ్చించి వెండి గణపతిని రూపొందించారు. ఈ వెండి గణనాధుని బరువు 19.03 కిలోలు. విశేషమేమంటే, ఈ వెండి గణపతిని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వారాంతంలో జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో వెండి గణపతిని నిమజ్జనం చేయబోతున్నట్లు ఏసీపి పి.లోకనాథన్‌కు సమాచారం అందించారు. సముద్రంలోపల 10 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు స్థానికులు తెలిపారు.

3 అడుగులు ఎత్తు ఉన్న వెండి గణపతికి భద్రతగా ముగ్గురు పోలీసులు, ఒక డీఎస్పీ ఉన్నారు. కాగా వెండి గణపతిని కర్నాటకలోని మైసూరు, రాజస్థాన్ ఉదయపూర్ నుంచి నిపుణులను రప్పించి తయారుచేసినట్లు గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నవారు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ కొద్దిసేపటికే...

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...

ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...

మేనల్లుడుతో సంబంధం పెట్టుకుంది... అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది..

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

Show comments