Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 20 లక్షల వెండి గణపతి... చెన్నై మెరీనాలో నిమజ్జనంకు రెడీ

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2013 (13:37 IST)
WD
చెన్నైలోని ఉత్తరప్రాంతమయిన పులియంతోప్ అంటే జనం భయపడిపోతారు. ఈ ప్రాంతం హత్యలకు పెట్టిందిపేరు. అలాంటి పులియంతోప్ ప్రాంతవాసులు గణేష్ చతుర్థి సందర్భంగా రూ. 20 లక్షలు వెచ్చించి వెండి గణపతిని రూపొందించారు. ఈ వెండి గణనాధుని బరువు 19.03 కిలోలు. విశేషమేమంటే, ఈ వెండి గణపతిని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వారాంతంలో జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో వెండి గణపతిని నిమజ్జనం చేయబోతున్నట్లు ఏసీపి పి.లోకనాథన్‌కు సమాచారం అందించారు. సముద్రంలోపల 10 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు స్థానికులు తెలిపారు.

3 అడుగులు ఎత్తు ఉన్న వెండి గణపతికి భద్రతగా ముగ్గురు పోలీసులు, ఒక డీఎస్పీ ఉన్నారు. కాగా వెండి గణపతిని కర్నాటకలోని మైసూరు, రాజస్థాన్ ఉదయపూర్ నుంచి నిపుణులను రప్పించి తయారుచేసినట్లు గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నవారు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments