Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్ నిమజ్జనం... సముద్రంలో దిగితే చేపలు కరిచాయి... ఆస్పత్రిలో 60 మంది...

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2013 (17:46 IST)
WD
గణేష్ నిమజ్జనం జోరుగా జరుగుతోంది. ఐతే ముంబైలోని గణేష్ భక్తులను మాత్రం బొజ్జ గణపయ్యను సముద్రంలో నిమజ్జనం చేద్దామని నీటిలో దిగితే సముద్రంలో ఉన్న రాకాసి చేపలు పళ్లతో పటపటా కొరికాయి. దీంతో తీవ్రంగా గాయపడిన భక్తులను ఆసుపత్రిలో చేర్చారు. చిత్రం ఏంటంటే... మొదటి రోజు కొందరు భక్తులు చేపలు కరిచి ఆసుపత్రిపాలయ్యారు.

చేపలు కొరికాయని తెలిసి మళ్లీ మరికొంతమంది భక్తులు అదే నీటిలో దిగారు. ఇంకేముంది ఈమారు రెట్టించిన ఉత్సాహంతో ఆ చేపలు గట్టిగా కాళ్లను కొరికాయట. ఈ దుర్ఘటనతో పోలీసులు అంధేరి సముద్రం ఒడ్డుకు ఎవ్వరినీ అనుమతించడం లేదు. అటుగా సముద్రం లోపలికి వెళ్లేవారిని కూడా వారిస్తున్నారు.

ఇకపోతే చేపలు కరిచిన వ్యక్తులకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. కాగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ కొద్దిసేపటికే...

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...

ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...

మేనల్లుడుతో సంబంధం పెట్టుకుంది... అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది..

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

Show comments