ఒబిసిటీని తగ్గించే బియ్యపు వడలు!

Webdunia
సోమవారం, 25 మే 2015 (17:11 IST)
బియ్యం పిండితో వడలు కేరళ రిసిపీ. మన ఊరి గారెల కంటే బియ్యం పిండి క్రిస్పీగా ఉంటాయి. బియ్యంతో చేసే వడల్ని తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. ఇందులోని లో క్యాలెరీలు బరువును తగ్గిస్తాయి. అలాంటి బియ్యం పిండితో వడలు ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు 
కొబ్బరి తురుము : ఒక కప్పు 
పచ్చిమిర్చి : పావు స్పూన్ 
ఉల్లి తరుగు - అర కప్పు 
కొబ్బరి నూనె - తగినంత 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం :
బియ్యాన్ని వేయించి.. పౌడర్‌గా చేసుకుని పక్కనపెట్టుకోవాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో చేర్చి గారెలకు వీలుగా పిండిని నీటితో కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఉప్పు చేర్చి గారెల్లా నూనెలో వేపి తీసుకోవాలి. దోరగా వేగాక గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Show comments