Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైస్ ఫిర్నీ ఎలా తయారు చేస్తారు?

Webdunia
బుధవారం, 12 నవంబరు 2014 (17:00 IST)
కావాల్సిన పదార్థాలు.. 
పాలు.. ఒక లీటరు
నాన బెట్టిన బియ్యం.. 50 గ్రామాలు.
పంచదా.. పావుకప్పు
యాలకుల పొడి.. పావు టీ స్పూన్
పిస్తాపప్పువు .. పావు కప్పు.
కుంకుమ పువ్వు.. సరిపడ. 
 
తయారీ విధానం...
తొలుత నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. పాలు పొడిచేసి పంచదార, బియ్యం పేస్టు కలపాలి. చిక్కబడే వరకు ఉడికించాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలియబెట్టాలి. బౌల్స్‌లోకి మార్చి చల్లారాక ఫ్రిజ్‌లో మూడు గంటల పాటు ఉంచాలి. పిస్తా పప్పులతో ఆలంకరించిన తర్వాత చల్లగా వడ్డించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kidnap: మూడేళ్ల బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిన దుండగుడు (video)

ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలకు ఫైర్ అయిన చంద్రబాబు.. హిందీ నేర్చుకుంటే తప్పేంటి? చురకలంటించారుగా!

తల్లీకొడుకు ఇలాంటి వీడియోలో కనిపిస్తారా... వీడియో వైరల్ (video)

Nadendla Manohar: మేము కూడా జగన్‌ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలం: నాదెండ్ల (video)

రాష్ట్ర బడ్జెట్ 2025-26.. సరైన కేటాయింపులు లేని అబద్ధాల కట్ట: జగన్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Show comments