Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటికి రుచిగా.. వడు మాంగా.. ఎలా చేయాలి..?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:51 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఓ పక్క వేడి మరో మామిడి. కాయలు పెద్దవయ్యేలోపు రాలిన పిందెలతో కొన్ని.. కాయ పదునుకొచ్చాక మరికొన్ని చేసేయొద్దూ.. పిందే కదా అని చులకనగా చూడొద్దు. అందులోనూ రుచి ఉంది. మరి ఆ రుచి ఏంటో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
మామిడి పిందెలు - 2 కప్పులు 
ఉప్పు - తగినంత
నువ్వుల నూనె - 2 స్పూన్స్
ఎండుమిర్చి - 20
మెంతులు - అరస్పూన్
ఆవాలు - ముప్పావు స్పూన్
పసుపు - కొద్దిగా
ఇంగువ - పావుస్పూన్
 
తయారీ విధానం:
ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు ఓ పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఆపై మరిగించి చల్లార్చిన పావుకప్పు నీళ్లు జతచేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి. ఈ మిశ్రమాన్ని మామిడి పిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నాలుగు రోజుల పాటు అలానే ఉంచాలి. అంతే మామిడి పిందెలు మెత్తగా అయ్యి వడు మాంగా తినడానికి రెడీ.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments