Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి స్పెషల్: పిల్లలు ఇష్టపడి తినే గవ్వలు ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (18:57 IST)
దీపావళి స్పెషల్: పిల్లలు ఇష్టపడి తినే గవ్వలు ఎలా చేయాలో తెలుసా.. అయితే ఇదిగోండి తయారీ విధానం. 
 
కావలసిన పదార్థాలు :
మైదా పిండి - ఒక కేజీ
పంచదార - ఒక కేజీ 
ఉప్పు - తగినంత 
బొంబాయి రవ్వ - కేజీ 
పాలు - రెండు గ్లాసులు 
నూనె - అర కేజీ 
 
తయారీ విధానం : 
ముందుగా మైదా పిండి, బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి అందులో పాలను కలుపుకోవాలి. ఈ పిండిని పూరీలకు తగ్గట్టు కలుపుకోవాలి. ఈ పిండి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వేలితో గవ్వల్లా నొక్కుకోవాలి.

పిండినంతా గవ్వల్లా చేసుకున్నాక.. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగాక గవ్వలను వేయించుకోవాలి. అన్ని గవ్వలు వేయించుకున్నాక పంచదార ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున్న గవ్వల్ని వేసి కలుపుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments