Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రూట్ సమోసా ఎలా చేయాలో మీకు తెలుసా?

Webdunia
FILE
ప్రతి పండులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయి. అలాంటి పండ్లను జ్యూస్‌ల రూపంలో గాకుండా, అలాగే తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఆరోగ్య నిపుణులు. శరీరానికి శక్తినిచ్చే పండ్లతో జ్యూస్‌లు, ఫ్రూట్ సలాడ్ల రూపంలో సమోసా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా.

కావలసిన పదార్థాలు :
మైదాపిండి - రెండు కప్పులు
నెయ్యి (పూర్ణానికి) - రెండు టేబుల్ స్పూన్లు
అరటిపండు, ఖర్జూరాలు - అర కప్పు.
జాజికాయ పొడి - అర టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:
ముందుగా పూర్ణానికి అరటి పండు, ఖర్జూరాలు నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మద్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. యమరుచిగా వుండే ఈ సమోసాలను మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments