Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్ రోస్ట్ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2012 (17:58 IST)
FILE
కావలసిన పదార్థాలు:
‌‌ మినపప్పు : ఒక కప్పు
‌ బియ్యం : ఐదు కప్పులు
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
నూనె : ఒక కప్పు
‌ ఉప్పు : ‌తగినంత.


తయారీ విధానం:
ముందు మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఐదైదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత విడిగానే మెత్తగా రుబ్బుకుని.. రెండు మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా ఉంచాలి. తెల్లవారున టిఫిన్ తీసుకునేందుకు ఒక గంట ముందు జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమాన్ని కలిపి, పెనం వేడయ్యాక పేపర్‌లా పలుచగా దోసెలు పోసుకోవాలి. సన్నని సెగపై దోరగా వచ్చేంత వరకు దోసెను ఉంచి.. చట్నీతో గానీ నేతి సాంబార్‌తో గానీ హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే చిన్నారులు లొట్టలేసుకుని మరీ తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments