Webdunia - Bharat's app for daily news and videos

Install App

పప్పలతో జంతికలు ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2012 (18:59 IST)
FILE
కావలసిన పదార్థాల ు :
కంది, మినప, పెసర పప్పు.. తలా ఒక్కో గ్లాస్
బియ్యం : ఒక కేజీ
నువ్వులు : 25 గ్రాములు
ఉప్పు, కారం, నూనె : తగినంత

తయారీ విధానం :
ముందుగా పప్పులను దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేయించాలి. వీటన్నింటిని కలిపి మరలో పిండి పట్టించాలి. దానిలో నువ్వులు నాలుగు స్పూన్ల మరిగించిన నూనె.. తగినంత ఉప్పు, కారం, నీరు పోసి కలిపిన ముద్దను జంతికల గొట్టంలో పెట్టాలి. బాణలిపై నూనె వేడయ్యాక జంతికలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆరాక వీటిని డబ్బాలో భద్రపరుచుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments