Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడం ఎలా?

Webdunia
శనివారం, 15 జూన్ 2013 (17:50 IST)
File
FILE
కావాల్సిన పదార్థాలు :

సగ్గుబియ్యం : కప్పు
నీరు : 4 కప్పులు
పచ్చిమిర్చి : 4,
జీలకర్ర : కొద్దిగా
ఉప్పు : తగినంత
నువ్వు పప్పు : పావు కప్పు

తయారు చేయు విధానం : మందపాటి గిన్నలో నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి, బాగా మరిగించాలి. సగ్గుబియ్యం పోసి స్టౌ మంట తగ్గించాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయి, రంగులేకుండా అయితే అప్పుడు పూర్తిగా ఉడికినట్టు. పాత్రను కిందికి దించి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, నువ్వులు వేసి కలపాలి. చల్లారాక ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద కావలసిన సైజులో వడియాలు పెట్టాలి. బాగా ఎండిన తరువాత వీటిని వేయించుకుని స్నాక్స్‌లా కాని, సాంబారు అన్నంలో కాని నంచుకుని తింటే బాగుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments