వాస్తు టిప్స్.. ఆ డబ్బాలో చిన్నపాటి అద్దాన్ని వుంచితే..?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (13:14 IST)
Mirror
మహిళలు ఇంటి మహాలక్ష్ములు అంటారు పెద్దలు. వాస్తు ప్రకారం ఇంట సుఖసంతోషాలు చేకూరూరాలంటే.. మహిళలు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. సాయంత్రం సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు.

ఆరు గంటల తర్వాత మహిళలు స్నానం చేయకూడదు. వంట చేయడం అనేది అన్నపూర్ణమ్మను గౌరవించడంలో భాగం. అందుచేత స్నానానికి తర్వాతే వంట చేయడం మంచిది. వాస్తు ప్రకారం రాత్రి పూట లేదా సాయంత్రం ఆరు గంటలకు పైగా తల దువ్వడం చేయకూడదు. 
 
ఇంట్లో వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఇంటికి నైరుతి దిశలో వుండకుండా చూసుకోవాలి. నైరుతి దిశలో నీటికి సంబంధించినవి వుండటం మంచిది కాదని.. అవి దారిద్ర్యాన్ని కొని తెస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

ఇంట్లో బీరువాను ఉత్తర దిశగా వుంచడం ద్వారా ధనానికి అధిపతి అయిన కుబేరుని అనుగ్రహం పొందవచ్చు. ఇంకా ధనాదాయాన్ని పెంచేందుకు డబ్బు వుంచే పెట్టేలో ఓ చిన్నపాటి అద్దాన్ని వుంచాలి. ఇలా చేయడం ద్వారా ధనాదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

తర్వాతి కథనం
Show comments